టాలీవుడ్ లో వున్న గ్రూపుల మధ్య తగాదాల
వల్ల ఇండస్ట్రీ నుంచి కేంద్ర మంత్రులు అయిన దాసరి, కృష్ణంరాజు లాంటివారికి
సత్కారం చేసిన దాఖలాలు లేవు. మొన్నీమధ్యనే మంత్రి పదవి పొందిన చిరంజీవికి
సత్కారం చెయ్యడానికి ఇండస్ట్రీ పెద్దలకు ఇప్పుడది అడ్డంకిగా మారింది.
దీంతో త్వరలో జరగనున్న రామ్ చరణ్ తేజ 'నాయక్' సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద ఈ ముచ్చట తీర్చేసుకోవాలని ఉబలాటపడుతున్నారట. ఈ విధంగా చెయ్యడం వల్ల అటు సినిమాకి క్రేజ్ రావడంతోపాటు తమ పని కూడా పూర్తవుతుందనే ఆలోచనలో ఉన్నారట. ఈ ఫంక్షన్ కి ప్రియాంకా చోప్రాని అతిధిగా ఆహ్వానించనున్నారని సమాచారం.
దీంతో త్వరలో జరగనున్న రామ్ చరణ్ తేజ 'నాయక్' సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద ఈ ముచ్చట తీర్చేసుకోవాలని ఉబలాటపడుతున్నారట. ఈ విధంగా చెయ్యడం వల్ల అటు సినిమాకి క్రేజ్ రావడంతోపాటు తమ పని కూడా పూర్తవుతుందనే ఆలోచనలో ఉన్నారట. ఈ ఫంక్షన్ కి ప్రియాంకా చోప్రాని అతిధిగా ఆహ్వానించనున్నారని సమాచారం.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .