Saturday, 8 December 2012

సింపుల్ లుక్ లో పవన్ కళ్యాణ్

తాజాగా ఈ ఇద్దరు స్టార్స్ హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ స్కూల్‌ను సందర్శించారు. ఈ స్కూలుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే...పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఫౌండర్స్ డే సందర్భంగా ఇద్దరూ ఈ స్కూల్ ను సందర్శించారు. అయితే వీళ్లు ఈ స్కూలుకు వచ్చింది తమ సినిమాకు లొకేషన్ పాయింటప్ కోసమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ కాంబినేసన్లో ‘సరదా'(తాత్కాలిక) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు                                                                                             .పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ మధ్య ప్రొఫెనల్‌ అటాచ్‌మెంటే కాకుండా వ్యక్తి గతంగా కూడా మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ కలవడానికి పెద్దగా ఇష్ట పడని పవర్ స్టార్ త్రివిక్రమ్, మరికొంత మంది సన్నిహితులతోనే మాత్రమే టచ్‌లో ఉంటారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .