‘‘ఈ మధ్య ఏ ఆడియో ఫంక్షన్ చూసినా ఒకే విధంగా వుంటున్నాయి. పొగడ్తలు ..
పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. హీరో ను పొగడక పొతే ఫ్యాన్స్ గెస్ట్
లను మాట్లాడానిక పోవడం. ఫ్యాన్స్ ను ఏమి అనలేక వాళ్ళ చేష్టలను అతిధులు
భారంగా భరించడం. ఆ విధంగా ఆలోచిస్తే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియో
ఫంక్షన్ అవసరమా అనిపిస్తుంది. ‘ ఆడియో ఫంక్షన్ వలన సినిమాకు మంచి పబ్లిసిటి
కాబట్టి, సినిమాకు ఆడియో ఫంక్షన్ చాలా అవసరం. సినిమాపై హిరో మనసులోని
మాటలు వినవచ్చు '... కాని ఈ ప్రోసస్ అంతా రొటీన్ అయిపోయింది. బిజెనెస్ మెన్
ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ మహేష్ బాబు ను ర్యాగింగ్ చేసినట్టు, పవన్
కళ్యాణ్ ను కూడా పూరి జగన్నాథ్ ప్రశ్నలతో ముంచెత్తి పవన్ కళ్యాణ్ పై తెలుగు
ప్రేక్షకులకు వున్న డౌట్స్ అన్ని తీరిస్తే బాగుండును. కానీ మహేష్ బాబుతో
ఉన్నంత చనువు పవన్ కళ్యాణ్ తో వుండి వుండదు.'' అంటూ ఆడియో ఫంక్షన్ లేక
పోవడాన్ని కొందరు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వెబ్ పేజీలో
సమర్థించుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో(సెప్టెంబర్ 26) నేరుగా . ఈఈచిత్రం
ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్లో
సాదీ సీదాగా నిర్వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో సీడీలను
మార్కెట్లోకి విడుదల చేసారు. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు
అభిమానులును బాగా అలరిస్తున్నాయని సమాచారం. మాస్ కోసం రెడీ చేసిన ఐటం సాంగ్ ...గ్యారెంటీగా ధియోటర్స్ లో జనం లేచి డాన్స్ చేస్తారంటున్నారు. చిత్రంలోని పాటలను భాస్కరభట్ల సింగిల్ కార్డుతో రాసారు. మధ్య ఆడియో ఫంక్షన్ రోటీన్ అయిపోయాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీ ఓ పోస్టు చేసింది.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .