రాజేంద్రప్రసాద్తో ‘సినిమాకెళ్దాం రండి’ చిత్రాన్ని నిర్మించిన శ్రీ
ప్రొడక్షన్స్ సంస్థ ఈ ‘వెయ్యి అబద్ధాలు’సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఈ
చిత్రం కథాంసం ఓ మాట్రమోనీ బ్యూరో చుట్టూ తిరగనుంది.ఐతే ఈ సినిమా టైటీల్
ప్రకారం అప్పుడే ఒక అబద్ధం ఫిలిం నగర్ లో ప్రచారం లో ఉందీ అదే ….ఎ
ఫిల్మ్ నాట్ బై తేజ…ఫస్ట్ అబద్ధం భావుంధీ కదా …!
సాధారణంగా…తమ చిత్రాలకు ఎ ఫిల్మ్ బై అని దర్శకుడు తన పేరు వేసుకోవటం ఆనవాయితీనే. అయితే దర్శకుడు తేజ ఈ సారి …ఎ ఫిల్మ్ నాట్ బై తేజ అనే నెగిటివ్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వెయ్యి అబద్ధాలు’ చిత్రానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం చర్చనీయాంసంగా మారింది.
సాధారణంగా…తమ చిత్రాలకు ఎ ఫిల్మ్ బై అని దర్శకుడు తన పేరు వేసుకోవటం ఆనవాయితీనే. అయితే దర్శకుడు తేజ ఈ సారి …ఎ ఫిల్మ్ నాట్ బై తేజ అనే నెగిటివ్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వెయ్యి అబద్ధాలు’ చిత్రానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం చర్చనీయాంసంగా మారింది.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ- ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి ‘1000 అబద్ధాలు’ అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం” అని చెప్పారు.———–పోస్ట్ బై …వెంకటేష్ గుఱ్ఱాల — (1)
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .